ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మైదుకూరు పర్యటన | వందన గారికి ఆర్థిక సహాయం | Swarna Andhra | PiTv Telugu

Опубликовано: 15 Июль 2026
на канале: Pi TV
20
2

మైదుకూరు పర్యటనలో భాగంగా, సీఎం చంద్రబాబు నాయుడు గారు గృహిణి విష్ణువందన ఇంటికి వెళ్లి, వారి కుటుంబ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీకాం చదివిన వందన గారికి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కల్పించాలని, అనారోగ్యంతో బాధపడుతున్న భర్తకు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది మంచి పాలనకు మచ్చుతునక.
#SwarnaAndhraSwachhAndhra #IdhiManchiPrabhutvam #ChandrababuNaidu #AndhraPradesh